Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Roman Empire Gold Found in Sri Padmanabhaswamy Vaults! | రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా? | Voice of Maheedhar
Transcript
- 0:00ప్రపంచంలోనే అతి గొప్ప నాగరికతగలిగిన గారూ మీ
- 0:03అభివర్ణిస్తారు. పాశ్చాత్య చరిత్రకారు.
- 0:08వారి నిర్మాణశైలి పాలనా విధానం, వారికున్న విజ్ఞానం మరెక్కడా
- 0:11లేదన్నట్లు చెప్పుకొస్తారు. ఇక రూమ్ జాతిలో పుట్టినా
- 0:15అలెగ్జాండర్ని నాటికి విశ్వవిజేతగా అభివర్ణిస్తారు.
- 0:16ఈ విషయంపై మనం గతంలో చేసిన వీడియో డిస్క్రిప్షన్లోను ఐ కార్డులో
- 0:20పొందుపరుస్తున్నారు. చూడని వారు తప్పకుండా చూడండి.
- 0:31ఇక మనదేశం విషయానికొస్తే ఆ పాశ్చాత్య చరిత్ర కారులలో
- 0:34చాలామంది నేటికీ భారతదేశానికి ఆఫ్రికా ఖండంలోని ఆటవిక రాజ్యాలకు
- 0:39తేడా లేదని రెండు ప్రాంతాల వారు అడవులను జీవించి వారీగాను పెద్దగా
- 0:43నాగరికత తెలియని మనుషులుగానూ భావిస్తుంటారు.
- 0:44వారి అహంకారాన్ని, అంచనాలను తలక్రిందులు చేసి ఆధారాలు నేడు
- 0:47వెలుగులోకి వచ్చాయి. ఎంతో గొప్ప నాగరికతకు చిహ్నంగా
- 0:52భావిస్తున్న రూమ్ పతనం మన భారతదేశం వల్లనే జరిగింది.
- 1:03మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియో ప్రకారం వారి గొప్పరాజైన
- 1:06అలెగ్జాండర్ కూడా మన దేశంలో ఘోర పరాజయం ఎలా ఉంటుందో రుచి చూశాడు.
- 1:11అలెగ్జాండర్ విషయం తెలిసిందే. కానీ రూమ్ పతనానికి భారతదేశం ఎలా
- 1:15కారణమైంది? మన రాజులు రోమ్పై దండయాత్ర చేశారా
- 1:19లేక మరేదైనా కారణాలున్నాయా? అంత గొప్ప నాగరికత గల రూమ్ రాజ్యం
- 1:22భారతదేశం వల్ల ఎలా నాశనమైంది వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ
- 1:27రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:32తెలియజేస్తారా? ని ఆశిస్తున్నాను.
- 1:39వాయిస్ అఫ్ మహిళా. ఈ ప్రపంచంలోని అన్ని నాగరికతలలో
- 1:44రూమ్ నాగరికతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
- 1:46వారి అమోఘమైన కట్టడాలు, ఆవిష్కరణలు, భారీసైన్యాలు,
- 1:49యుద్ధాల గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు.
- 1:52ఆ ప్రాయంలోనే యూరోప్లో గలిగి దిల్లీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో
- 1:56ప్రాంతాలతో పాటు ఈజిప్ట్ వరకు రూమ్ చక్రవర్తులు తమ
- 2:00సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- 2:02అయితే అంత గొప్ప సామ్రాజ్యం భారతదేశం వల్ల.
- 2:13నాశనమైందని సందేహానికి సమాధానం తెలియాలంటే ఈ నాడు మన పాఠ్య
- 2:18పుస్తకాలలో ఉన్న చరిత్ర కాకుండా మన భారతదేశానికి సంబంధించిన అసలైన
- 2:22చరిత్రను తెలుసుకోవాలి. మన దేశానికి సముద్ర మార్గాన్ని
- 2:26కనుగొన్నది పుట్ దిస్కి చెందిన వాస్కో డ గామాని.
- 2:29అప్పటి వరకు భారతీయులు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి
- 2:31సముద్రాన్ని వాడేవారు కాదని, అసలు మనకు నౌకాయానంపై పెద్దగా అవగాహన
- 2:35లేదని చెబుతూ వచ్చారు. కానీ అవన్నీ మన దేశ.
- 2:44చరిత్రను దాచడానికి అల్లిన కట్టుకథలని నేడు బయటపడుతున్న
- 2:46చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి.
- 2:48అసలు మన దేశానికి రోం సామ్రాజ్యానికి ఉన్న సంబంధం
- 2:53గురించి నేటి భారతావనికి తెలిసేలా చేసింది.
- 2:55కేరళలోని అనంత పద్మనాభస్వామి అని చెప్పుకోవాలి.
- 2:57కొన్నేళ్ల క్రితం ఆలయంలోని నేలమాళిగలో దాగి ఉన్న బంగారాన్ని
- 3:01తీసి లెక్కలు పడుతున్న సమయంలో కొన్ని నాణేలు అక్కడున్న అధికారుల
- 3:05దృష్టిని ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించినమీదట.
- 3:15సామాన్య శకం కంటే ముందు మొదటి శతాబ్దంలో రొమాన్స్ విరివిగా
- 3:19వాడినా రీజనే బంగారు నాణేలని తేలింది.
- 3:21దాదాపు రెండువేల ఏళ్ల క్రితం ఎక్కడున్న రూమ్ లో అత్యంత విలువ
- 3:27గల ఆన్ ఆన్ ఏ లు 100 సంఖ్యలో మన దేశం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి
- 3:31ఆలయంలోని నేలమాళిగలోకి ఎలా వచ్చాయనే సందేహం తలెత్తింది.
- 3:38ఆ ప్రశ్నే కొన్ని 100 ఏళ్ళుగా అణచబడి కొన్ని దశాబ్దాలుగా కుహనా
- 3:42మేధావులచేత దాసబడిన అసలు చరిత్రను వెలికితీసేలా చేసింది.
- 3:45ఈ క్రమంలో కొన్ని దశాబ్దాల క్రితం కేరళలో జరుగుతున్న పురావస్తు
- 3:49త్రవ్వకాలలో దొరికిన ఒక పురాతన డాక్యుమెంటరీ వైపు అందరి దృష్టి
- 3:53మళ్లింది. న్యూస్ పేపర్స్గా పిలువబడి ఆ
- 3:56డాక్యుమెంట్ ప్రస్తుతం వియన్నా నగరంలో గల ఆస్ట్రేలియన్ నేషనల్
- 4:00లైబ్రరీలో ఉంది. ఆ డాక్యుమెంటరీ ఎంతో జాగ్రత్తగా
- 4:08పరీక్షించిన చరిత్రకారులకు తల తిరిగిపోయే నిజం తెలిసింది.
- 4:11న్యూస్ పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ నిజానికి ఒకటి పిన్
- 4:15వాయిస్ అని తేలింది. అంటే 11 సరుకు ఒకచోటి నుంచి
- 4:20మరోచోటికి వెళ్లినప్పుడు ఆ ఓడలో ఎలాంటి సరుకు ఉంది?
- 4:23అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది.
- 4:25ఏ దేశాలలో ఆ సరుకును దించబోతోంది అనే విషయాన్ని ఆ షాపింగ్ వాయిస్లో
- 4:29ఉంటాయి. న్యూస్ పేపర్స్ని
- 4:36పరిశీలించినప్పుడు అది హార్మోన్ అనియతి భారీ షిప్కి సంబంధించిన
- 4:39ఇన్వాయిస్ని ఆ ఓటర్లు దాదాపు రెండు టన్నుల బరువుండే ఈ ఏనుగు
- 4:43దంతాలతో చేసిన ఆభరణాలు, వివిధ రకాల వస్తువులు, రూమ్స్ నల్ల
- 4:46బంగారంగా పిలుచుకునే నల్ల మిరియాలు బట్టు సుగంధ ద్రవ్యాలను
- 4:51ఉపయోగించి నాదే అని పిలువబడే ఈ గడ్డి వంటి వస్తువులన్నింటినీ
- 4:54టన్నుల కొద్దీ తీసుకొని కేరళ నుంచి ఈజిప్ట్ లోని
- 4:57అలెగ్జాండ్రియా కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు లిఖించబడి ఉంది.
- 5:06న్యూస్ పేపర్స్ లో ఉన్న విషయాలు చూసి కంగుతిన్న పాశ్చాత్య
- 5:10చరిత్రకారులు రూమ్కి భారతదేశానికి ఉన్న సంబంధం గురించి
- 5:14మరింత లోతుగా పరిశీలించగా మతిభ్రమించి ఎన్నో విషయాలు
- 5:17బయటపడ్డాయి. కొన్ని 1000 ఏళ్ల క్రితమే భారత
- 5:21దేశానికి చెందిన వర్తకులు రూమ్ లో భారీ ఎత్తున వర్తక వ్యాపారాలు
- 5:25చేసేవారు. ప్రతి సంవత్సరం కొన్ని 100 భారీ
- 5:28ఓడలు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు, పట్టు కలప వంటి ఎన్నో
- 5:32వస్తువులు రోమియొ. మతి చేయబడేవని తెలిసింది.
- 5:38ఆ కాలంలో నల్ల మిరియాలు నాదని గడ్డి భారతదేశంలో దొరికి పట్టు
- 5:43పసుపు అనేక సుగంధ ద్రవ్యాలు ఆఖరికి అక్కడి శ్రీమంతులు,
- 5:47రాజులు, సైన్యాధికారులు వాడే విలువైన కత్తులు కూడా మనదేశం
- 5:51నుంచి వెళ్లేవి. ఇవన్నీ చాలా ఖరీదైన వస్తువులు
- 5:53రూమ్ లో పేర్కొంది. అంతేకాదు ఆ కాలంలో భారతదేశం నుంచి
- 5:57వచ్చిన వస్తువులు అంటే రోమన్ లో చాలా క్రేజ్ ఉండేదని తెలుస్తోంది.
- 6:07అవి ఎంతో ఖరీదైన వస్తువులు కావడంతో కేవలం అక్కడి ధనికుల
- 6:11ఇళ్ళల్లో మాత్రమే ఉండేవి. ఆ వ్యామోహమే మన దేశ రాజులను మరింత
- 6:15ధనవంతులను చూస్తే రూమ్ సామ్రాజ్య పతనానికి కారణమైంది కూడా.
- 6:17భారతదేశంలో దొరికే వస్తువులకు అక్కడ బాగా ప్రజాదరణ ఉండటంతో రూమ్
- 6:23వాసులు భారీ ఎత్తున మన వస్తువులను దిగుమతి చేసుకునేవారు.
- 6:26ఆ కాలంలో వస్తు మార్పిడి పద్ధతి బాగా అమలులో ఉండేది.
- 6:29మనదేశంలోని వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు రూమ్.
- 6:39వస్తువుల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి.
- 6:43ఇట్ రొమాంటిక్ తయారు చేసిన వస్తువులలో కేవలం కొన్ని రకాల
- 6:46పరికరాలు ఇళ్లలో అలంకరణకు వాడే వస్తువులు తప్పితే మనవారికి అవి
- 6:50ఇవి పెద్దగా నచ్చేవి కావు. పైగా అవి మన సరుకు విలువకు
- 6:53సరితూగేవి కావు. దానితో రోమన్లు వాటి విలువకు
- 6:55సరిపడే బంగారు నాణేలు, ఆభరణాలు, బంగారపు విగ్రహాలను ఇచ్చి మన
- 6:59దగ్గర నుంచి వస్తువులను కొనుక్కునేవారు.
- 7:01ఇంత గొప్ప చరిత్రను నేటి తరాలకు ఎందుకు?
- 7:10లేదని ప్రశ్న కలగవచ్చు. అందుకు సమాధానం గత కొన్ని
- 7:14శతాబ్దాలుగా, అన్ని విధాలుగా మనపై జరిగిన దాడులని చెప్పవచ్చు.
- 7:17ముస్లిం రాజుల పాలన మన దేశంలో మొదలైన తరువాత మన వారు తమ
- 7:22మానప్రాణాలను, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎక్కువ
- 7:24సమయాన్ని జింజర్, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు ఇక్కడ లభించిన
- 7:29సంపదను మొత్తం తమ దేశానికి తరలించి మగవారిని కటిక
- 7:33దారిద్ర్యంలోకి నెట్టివేశారు. ఫలితంగా జీవన పోరాటంలో రోజులు ఎలా
- 7:36నెట్టుకురావాలని. యూనియన్లో పడిపోయారు మనవారు.
- 7:46ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు
- 7:50పాశ్చాత్యుల కుదురుగా వ్యవహరించి వారి కనుసన్నలలో ఇక్కడ పాలనా
- 7:54విధానాలను కొనసాగించారు. దానికి తోడుగా కుహనా మేధావులు మన
- 7:58పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయడం, అసలు చరిత్రంతా చేయడం ఏమిటని
- 8:01ప్రశ్నించిన వారిని అన్ని విధాలుగా అణచివేయడం మరీ ఎదురు.
- 8:05తిరిగితే ప్రాణాలను హరించి వేయడం వంటివి చేసినట్లు ఆధారాలు
- 8:09బయటపడుతున్నాయి. అసలు బ్రిటిషర్ల పాలనా కాలంలో
- 8:10కూడా మన దేశానికి రూమ్స్ కి వ్యాపార సంబంధాలు బాగుండేవని.
- 8:22లతోలకు బాగా తెలుసు. వారు ఇక్కడి సంపదను దోచుకువెళ్లే
- 8:25సమయంలో రొమాన్స్ కాలంనాటి బంగారు వెండి నాణేలు విలువైన ఆర్టిఫక్ట్
- 8:29చాలా కనిపించాయి. వాటిని బ్రిటిష్ సూదులు సగటు
- 8:33భారతీయులకు తెలియకుండా దాచి ఉంచారు. 1842 లో బ్రిటిష్ అధికారి
- 8:39అయిన వాల్టర్ ఎలియట్ ఆధ్వర్యంలోని బృందం తమిళనాడులోని కోయంబత్తూరులో
- 8:42కొన్ని చారిత్రక ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు వారి
- 8:45కొక పెద్ద మందస నుండి రూం కాలం నాటి బంగారు నాణేలు దొరికాయి.
- 8:55ఎవరికి తెలియకుండా వారి వాహనాలను బ్రిటన్కి తరలించేశారు. 1947 లో
- 9:01సర్ మొర్తిమర్ వీలర్ అని అధికారి పాండిచ్చేరిలోని అరికమేడు దగ్గరి
- 9:03పురాతన పోర్ట్ ప్రాంతంలో తవ్వకాలు జరిపించగా అక్కడ ఎన్నో రూమర్లు,
- 9:07ఆర్టిఫక్ట్స్, నగలు, ముత్యాల హారాలు వంటివి బయటపడ్డాయి.
- 9:10వాటిపై పరిశోధన చేయగా అవన్నీ దాదాపు మొదటి, రెండవ శతాబ్ద
- 9:14కాలానికి చెందినవని తేలింది. అరికమేడు లో దొరికిన ఈ ఆధారాలు
- 9:20భారతదేశానికి రూమ్ సామ్రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా
- 9:24ఆన్వేషణ. జరిగేలా చరిత్రకారులను
- 9:32ప్రేరేపించింది. ఈ క్రమంలో పెద్ద ప్లస్ అఫ్
- 9:36ఎవ్రీథింగ్ ఇన్ సి అని పుస్తకం పరిశోధకులకు దొరికింది.
- 9:38కోహ్లీ గ్రీకు భాషలో రాయబడిన ఆ పుస్తకంలో రోమన్ సామ్రాజ్యానికి
- 9:42భారతదేశానికి మధ్య జరిగిన క్రికెట్ గురించి చాలా స్పష్టంగా
- 9:46రాయబడి ఉంది. అంతేకాదు సామాన్య శక పూర్వం 27 వ
- 9:50సంవత్సరంలో రూం సామ్రాజ్యాన్ని పాలించిన కింగ్ వెస్ట్ కాలంలో
- 9:55కూడా వారికి భారతదేశంతో వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున
- 9:58జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు.
- 10:06ఏనుగు దంతాలు, వాటితో చేసిన వివిధ ఆభరణాలు, వస్తువులు, నల్ల
- 10:11మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు నాడు, చందనం,
- 10:15ఎర్రచందనం, అల్లం వంటి వాటితో పాటు నాడు మనదేశంలో మాత్రమే
- 10:19దొరికే వజ్రాలు, రంగు రాళ్లు, ముత్యాలు, పట్టువస్త్రాలు మరియు
- 10:22పట్టు దారాలు కూడా ఎగుమతి చేసేవారు.
- 10:26నాడు రూమ్ పాలకులు, ధనవంతులు ధరించిన వస్త్రాలన్నీ భారతదేశం
- 10:29అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకున్న పట్టు దారాలతో నేసిన.
- 10:37యని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక అక్కడి మహిళలు భారతదేశంలో
- 10:43దొరికే ముత్యాలు అంటే బాగా ఇష్టపడేవారు.
- 10:44వారి ఆభరణాలన్నీ మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వజ్రాలు,
- 10:48విలువైన పచ్చలు, కెంపులు, నీలాలు వంటి రంగురాళ్లతో తయారు
- 10:52చేయించుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే రూమ్స్ మన
- 10:54దగ్గర నుంచి కొనుక్కున్న వస్తువుల చిట్టా చాలా పెద్దది.
- 10:57అప్పట్లో ఈ వ్యాపారం మొత్తం రెండు విధాలుగా జరిగింది.
- 11:00ఒకటి రోడ్డు మార్గంలో సిల్క్ రోడ్ ద్వారా ఉత్తర భారతదేశంలోకి వచ్చి
- 11:04అక్కడి నుంచి వారికి కావాల్సిన వస్తువులు పట్టుకు వెళ్ళేవారు.
- 11:15లేదా ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం నుంచి దక్షిణ భారతదేశంలోని
- 11:18అనేక పోర్టు సిటీస్ కి మన దేశ వర్తకులు రోమన్ వర్తకులు ఓడల
- 11:22ద్వారా వర్తకం చేసేవారు. అలెగ్జాండర్ ఈజిప్ట్ మొత్తం తన
- 11:26గుప్పిట్లో పెట్టుకుని అలెగ్జాండ్రియా నగరాన్ని
- 11:28స్థాపించకముందు ఈజిప్షియన్ వర్తకులు, భారతీయ వర్తకులు ఈ
- 11:32వ్యాపారం చేసేవారు. ఇలా ఈ టూర్కు వెళ్లిన వస్తువులు
- 11:36వివిధ మార్గాల ద్వారా రోమన్ ప్రజలకు చేరేవి.
- 11:39అయితే అలెగ్జాండర్ తర్వాత నేరుగా రోమన్ మట్టుకులి భారతదేశంతో
- 11:42వర్తకం అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇంత గొప్పగా వ్యాపారం
- 11:51జరుగుతున్నప్పుడు మన వల్ల ఎలా నాశనమైందనే సందేహం కలుగుతుంది.
- 11:55దానికి సమాధానం కూడా ఈ వర్తకంలోనే ఉంది.
- 11:59ఆ కాలంలో రొమాన్స్కి భారతీయ వస్తువులపై విపరీతమైన క్రేజ్
- 12:03ఉండేది. దాంతో వారు పెద్ద ఎత్తున మన దగ్గర
- 12:06నుంచి వస్తువులు తీసుకెళ్లేవారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్లు
- 12:09మన దేశంలో రూమ్ గుడ్కి పెద్ద ఆకర్షణ లేకపోవడంతో వాళ్లు మన
- 12:13దగ్గర తీసుకున్న ప్రతి వస్తువుకు బంగారం లేదా వెండి నాణేలు ఇచ్చి.
- 12:22తీసుకువెళ్లేవారు దానితో మన దేశానికి భారీగా ఆదాయం వచ్చేది
- 12:26గాని రూమ్ కి మాత్రం పెద్దగా లాభాలు ఉండేవికావు.
- 12:29దీనిని ట్రెడిషనల్గా నిపుణులు పేర్కొంటున్నారు.
- 12:30కొన్ని లెక్కల ప్రకారం ఆ కాలంలో రూమ్ నుంచి భారతదేశానికి కేవలం
- 12:36బంగారం మాత్రమే. 13 నుంచి 14 టన్నుల వరకు వచ్చేదని
- 12:40చరిత్రకారులు అంటున్నారు. ఇలా ఎన్నో 100 ఏళ్లు ఇంకా
- 12:43చెప్పాలంటే 2000 ఏళ్ల పాటు రెడ్ జరిగిందని ఆధారాలు లభ్యమయ్యాయి.
- 12:55ఇలా రూమ్ లోని బంగారు నిల్వలు పెద్దఎత్తున కరిగిపోతూ వచ్చాయి.
- 12:58మన దగ్గరికి వచ్చిన రోమన్ బంగారు వెండి నాణేలను కరిగించి ఆభరణాలు
- 13:03చేయడం, వాటిపైనున్న రోమన్ అక్షరాలను చేరిపేసి ఆయా రాజ్యాల
- 13:06నాణేలుగా చలామణీ చేయడం మొదలుపెట్టారు.
- 13:08ఇలాంటి నాణేలు మన దేశంలో ఎన్నో దొరికే ఆ ఇది ఈ ట్రెడి
- 13:13పిట్స్బర్గ్ ఎట్ ద రోమన్ పెద్దలు అక్కడి అధికారులను, ధనవంతులను
- 13:17భారత్ నుంచి డ్రింక్ చేయవద్దని ఎన్నోసార్లు ఆదేశించారు.
- 13:26ఒకానొక సమయంలో భారత్తో వ్యాపారాన్ని బ్యాన్ చేసినట్లు
- 13:30కూడా చరిత్రకారులు గుర్తించారు. అప్పట్లో రూమ్ పాలన మొత్తం
- 13:34ధనవంతుల చేతుల్లోనే ఉండేది. వారి అండ లేకపోతే ఇయర్ రాజు
- 13:38ఎక్కువ కాలం పాటు పాలన కొనసాగించలేకపోయేవాడు.
- 13:43ఆ ధనవంతులకు భారతీయ వస్తువులపై విపరీతమైన మోజు ఉండటంతో వారిని
- 13:47ఆపడం అక్కడి నాయకుల వల్ల కాలేదు. భారతదేశంతో జరుగుతున్న
- 13:50వ్యాపారాలను కట్టడి చేయడంలో రోమన్ రాజుల విఫలం కావడానికి మరో కారణం
- 13:55ఆ ట్రైన్ ద్వారా వచ్చే పనులని చెప్పుకోవచ్చు.
- 13:59కొన్ని లెక్కల ప్రకారం నాటి రూమ్ ఆదాయంలో దాదాపు మూడవ వంతు
- 14:03భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై వేసే పన్నుల ద్వారానే
- 14:05వచ్చేదని చరిత్రకారులు గుర్తించారు.
- 14:07నాటి రోమన్ కమాండర్ రచయిత. ద ఎల్డర్ అనే వ్యక్తి భారతదేశం
- 14:19వల్ల రూమ్ నాశనం అవుతోందని ఆవేదన చెందేవాడు.
- 14:21ఈ విషయాన్ని అతను రాసిన నేచురల్ హిస్టరీ అనే పుస్తకంలో
- 14:26పొందుపరిచాడు. అయినా అతని మాటను ఎవరూ
- 14:29పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే రూంలో బలహీనపడుతున్న
- 14:31నాయకత్వం అంతర్గతంగా జరుగుతున్న గొడవలు, యుద్ధాలు, మరోపక్క భారీ
- 14:34ఎత్తున వర్తకం రూపంలో బంగారం భారతదేశానికి తరలిపోవడంతో సామాన్య
- 14:38శకం మూడు వ శతాబ్ది కాలానికి బంగారం కొరత ఏర్పడింది.
- 14:49దానితో అక్కడి నాయకులు బంగారం వెండికి బదులు ఇత్తడి రాగి నాణేల
- 14:52ముద్రణ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నాలుగు భారతదేశంలో వీలు
- 14:57లేకపోవడంతో క్రమక్రమంగా రూమ్తో ఉన్న వ్యాపారం మందగిస్తూ
- 15:00వచ్చింది. ఇదే క్రమంలో రూమ్ లో జరిగిన
- 15:03యుద్ధాలు, ఇతర రాజ్యాలు బలం పుంజుకోవడంతో వైభవోపేతమైన రూం
- 15:06నాగరికత సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది.
- 15:08దానితో పశ్చిమ దేశాలకు మనకు మధ్య జరుగుతున్న వ్యాపారాలు కూడా
- 15:13దాదాపుగా పడిపోయాయి. అదే సమయంలో మనదేశంపై జరిగిన
- 15:23ముస్లిం దండయాత్రలు రూమ్తో మనకున్న సంబంధాలను పూర్తిగా
- 15:26చెరిపేసినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
- 15:32మరి మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాం.
- 15:34మరి ఆ వీడియోను మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 15:37సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోల్ని లేఖను షేర్
- 15:41చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదగిన
- 15:42విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 15:47వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్
- 15:49కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.